పల్లా సింహాచలం మృతికి జూలకంటి సంతాపం

పల్లా సింహాచలం మృతికి జూలకంటి సంతాపం

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 07 :తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే సింహాచలం (93) మృతి పట్ల మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శనివారం దుర్భాంతి వ్యక్తం చేశారు.  ఆయన ఆత్మకు శాంతి కలగాలని  భగవంతుణ్ని ప్రార్థించి, సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలానే నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు పల్లా సింహాచలం మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జులై 06 :పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలంలోని మంచికల్లు గ్రామానికి మూడు కిలోమీటర్లు సమీపమున ఒకవైపు...
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత
మహా న్యూస్ కార్యాలయం పై దాడిని ఖండించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
హాఫ్ సారీ ఫంక్షన్ లో చిన్నారి యాషికను ఆశీర్వదించిన జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్ దంపతులు.