పేద్దమ్మ తల్లికి బోనం సమర్పణ
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మంచిర్యాల ప్రతినిధి:లక్షేట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున అంగరంగ వైభవంగా డప్పు చప్పులతో పెద్దమ్మ తల్లి బోనంను గ్రామ ముదిరాజ్ కుల పెద్ద మామిండ్ల సత్తయ్య ఆధ్వర్యంలో బోనం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలా బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని.అలాగే గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,పాడి పశువులు సమృద్ధిగా వుండాలని వర్షాలు బాగా కురవాలని కోరుకున్నట్లు తేలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం జెండా వెంకటాపూర్ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List