పేద్దమ్మ తల్లికి బోనం సమర్పణ

పేద్దమ్మ తల్లికి బోనం సమర్పణ

ఐ ఎన్ బి టైమ్స్ మంచిర్యాల ప్రతినిధి:లక్షేట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున అంగరంగ వైభవంగా డప్పు చప్పులతో  పెద్దమ్మ తల్లి బోనంను గ్రామ ముదిరాజ్ కుల పెద్ద మామిండ్ల సత్తయ్య  ఆధ్వర్యంలో బోనం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలా బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని.అలాగే గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,పాడి పశువులు సమృద్ధిగా వుండాలని వర్షాలు బాగా  కురవాలని కోరుకున్నట్లు తేలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం జెండా వెంకటాపూర్ సభ్యులు పాల్గొన్నారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత