భారీ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న కాసు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి జూన్ 8 : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామం నందు శివాలయం,ఆంజనేయ స్వామి,గంగమ్మ తల్లి,మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ మరియు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, డా. చింతలపూడి అశోక్ కుమార్ వైయస్ఆర్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి,వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Views: 6
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List