భారీ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న  కాసు

భారీ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న  కాసు

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి జూన్ 8 : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామం నందు శివాలయం,ఆంజనేయ స్వామి,గంగమ్మ తల్లి,మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ మరియు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, డా. చింతలపూడి అశోక్ కుమార్  వైయస్ఆర్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి,వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 6

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత