మూసాపేట్ ప్రభుత్వ పాఠశాల భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కలెక్టర్ కి వినతి..

మూసాపేట్ ప్రభుత్వ పాఠశాల భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కలెక్టర్ కి వినతి..

ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 19:మూసాపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు) భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కోరుతూ కూకట్ పల్లి ఎమ్మెల్యే *మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్* మేడ్చల్ జిల్లా కలెక్టర్ *మను చౌదరి* ని కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు ఇరుకు గదుల్లో విధ్యనభ్యసిస్తున్నారని, గత మూడు సంవత్సరాలుగా పలుమార్లు ఈ విషయం పై వినతిపత్రం సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు లేదని కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లారు.విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా సమస్యను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టాలని విన్నవించారు.

 

Tags:
Views: 5

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత