భారీ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు. యరపతి శ్రీనివాసరావు

భారీ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు. యరపతి శ్రీనివాసరావు

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి జూన్ 8 :పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలం, ముత్యాలంపాడు గ్రామం తంగెడ రోడ్డు నందు "శ్రీ మహాగణపతి, శివలింగం, మడియాల స్వామి మరియు నంది ప్రతిష్ఠ" సందర్బంగా  నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు అధికారులు పాల్గొన్నారు పాల్గొన్నారు

Tags:
Views: 15

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత