భారీ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు. యరపతి శ్రీనివాసరావు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి జూన్ 8 :పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలం, ముత్యాలంపాడు గ్రామం తంగెడ రోడ్డు నందు "శ్రీ మహాగణపతి, శివలింగం, మడియాల స్వామి మరియు నంది ప్రతిష్ఠ" సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు అధికారులు పాల్గొన్నారు పాల్గొన్నారు
Tags:
Views: 15
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List