జై కిసాన్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతేక పూజలు 

జై కిసాన్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతేక పూజలు 

ఐ ఎన్ బి టైమ్స్ మనూర్ జూన్ 29:సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని బోరంచ పోచమ్మ ఆలయంలో  జైకిసాన్ అగ్రికల్చర్ యూనియన్ కుటుంబసభ్యులందరు ప్రతేక పూజలు నిర్వహించారు విత్తనాలు వేసిన నాటినుంచి వర్షాలు పడక పోవడంతో రైతులు నిరాశ పడుతున్నారు వర్షాలు కురిసిపంటలు బాగా పండితే రైతులు సంతోషంగా ఉంటారని అన్నారు.తధానంతరం అమ్మవారికి పిండి బియ్యం ఒడి బియ్యం సమర్పించారు ఈకార్యక్రమంలో లో అధ్యక్షులురమేష్ గౌరవ అధ్యక్షులు లింగం ఉపాధ్యక్షులు  సుధాకర్.మల్లేశం కార్యదర్శి దశరథ్ సీనియర్ ఉద్యోగులు మధుసూదన్   వెంకట్రాములు నాగయ్య నర్సిములు పల్లెబాలాజీ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 90

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత