దుర్గి కేజిబివి లో ఘనంగా యోగా డే

దుర్గి కేజిబివి లో ఘనంగా యోగా డే

 ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూన్ 21:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మండల కేంద్రమైన దుర్గి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(కేజిబివి) శనివారం అంతర్జాతీయ యోగాడేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఆకుల ఆశాజ్యోతి అధ్యక్షత వహించి విద్యార్థినీ ల చేత యోగా ధ్యానాన్ని విజయవంతంగా  నడిపించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ను భాగం చేసుకోవాలన్నారు. చదువులో ఏకాగ్రతను యోగా బాగా ఉపయోగ పడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్దినిల చేత ప్రాణాయామం,ధ్యానం, యోగాసనాలు, సూర్య నమస్కారాలు వాటి ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.

Tags:
Views: 3

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత