అవాస్తవ ప్రచారాలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది

అవాస్తవ ప్రచారాలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది

ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండలం జూన్ 06 : రాజుపాలెం మండలం,పెద్ద నెమలి పూరి గ్రామానికి చెందిన గుప్తా లక్ష్మణరావు అనే వైసీపీ కార్యకర్త అతను విశాఖపట్నం శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో రోజువారి వాయిదా సామాన్లు అమ్ముకొని జీవిస్తాడు అతను తన ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యల తోటి ఆత్మహత్యా ప్రయత్నం చేయటం జరిగింది . సదరు విషయం గురుజాల నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కాసు మహేశ్వర్ రెడ్డి,జగన్ అభిమాని కావడం వల్ల సత్తెనపల్లి పోలీసు వారు వేదించటం వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అని ఈరోజు ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది.సదరు విషయం అవాస్తవం తన ఆర్థిక సమస్యలతో చేసిన ఆత్మహత్య ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ పై, సత్తెనపల్లి పోలీస్ అధికారి పై దుష్ప్రచారం చేయటం చాలా బాధాకరమైన విషయమని.ఇకనైనా వైసీపీ పార్టీ  కాసు మహేశ్వర్ రెడ్డి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోకపోతే మీకు తగిన విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని  తెలియజేయడం జరుగిందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పూజల వెంకట కోటయ్య.తెలుగుదేశం పార్టీ

Tags:
Views: 15

Advertisement

Latest News

వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి జూలై 01: తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా వైసీపీ అధినేత...
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత
మహా న్యూస్ కార్యాలయం పై దాడిని ఖండించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
హాఫ్ సారీ ఫంక్షన్ లో చిన్నారి యాషికను ఆశీర్వదించిన జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్ దంపతులు.
జై కిసాన్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతేక పూజలు 
SSC సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు సీపెట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికై అవకాశం
ఎప్పటికప్పుడు అభివృద్ధి పథకా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నఎమ్మెల్యే.