ఇరు వర్గాలపై బైండోవర్ కేసులు నమోదు...గోకవరం ఎస్సై పవన్ కుమార్...

ఇరు వర్గాలపై బైండోవర్ కేసులు నమోదు...గోకవరం ఎస్సై పవన్ కుమార్...

ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, ఆగస్టు 14:lఇటీవల గోకవరం గ్రామానికి చెందిన  రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం ముదురుతున్న నేపథ్యంలో మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇరువర్గాలపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు గోకవరం ఎస్సై వై. పవన్ కుమార్ తెలిపారు. బిజెపి నాయకులు శ్రీనివాసరావు వర్గం,బాపన్న దొర వర్గం వీరి ఇరువురి వర్గాల మీద గోకవరం పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. ఇకపై రెండు వర్గాలవారు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎటువంటి ప్రెస్ మీట్ లు నిర్వహించకూడదని ఇరు వర్గాలకు పోలీసులు సూచించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని  ఈ చర్యలు తీసుకున్నట్లు గోకవరం ఎస్సై తెలిపారు..

Tags:
Views: 1

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం