ఇరు వర్గాలపై బైండోవర్ కేసులు నమోదు...గోకవరం ఎస్సై పవన్ కుమార్...
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, ఆగస్టు 14:lఇటీవల గోకవరం గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం ముదురుతున్న నేపథ్యంలో మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇరువర్గాలపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు గోకవరం ఎస్సై వై. పవన్ కుమార్ తెలిపారు. బిజెపి నాయకులు శ్రీనివాసరావు వర్గం,బాపన్న దొర వర్గం వీరి ఇరువురి వర్గాల మీద గోకవరం పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. ఇకపై రెండు వర్గాలవారు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎటువంటి ప్రెస్ మీట్ లు నిర్వహించకూడదని ఇరు వర్గాలకు పోలీసులు సూచించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు గోకవరం ఎస్సై తెలిపారు..
Tags:
Views: 8
Latest News
30 Oct 2025 22:13:10
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...



Comment List