తిరుపతి డిప్యూటీ డిఇఓ గా బాధ్యతలు చేపట్టి కలెక్టర్ ను కలిసిన ఇందిరా దేవి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ తిరుపతి ప్రతినిధి, ఆగస్టు 14:
తిరుపతి జిల్లా విద్యా శాఖలో డిప్యూటీ డిఇఓ గా జి రమాదేవి గురువారం విద్యాశాఖ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ను గౌరవప్రదంగా కలిసి పుష్పగుచ్చం అందించి తన గౌరవాన్ని చాటుకున్నారు.
Tags:
Views: 0
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List