మాచర్ల జనసేన పార్టీ కార్యాలయంలో జరగబోవు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
By M.Suresh
On
ఐఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 14: ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం లోని జనసేన పార్టీ ఆఫీస్ పై ఉదయం 10 గం.లకు జాతీయ పతాకము ఎగురు వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి నక్షత్రపు ప్రసాదరావు కోరడమైనది.
Tags:
Views: 10
Latest News
30 Oct 2025 22:13:10
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...



Comment List